మంత్రి పుట్టినరోజు సందర్భంగా కబడ్డీ పోటీలు

byసూర్య | Wed, Oct 23, 2024, 12:45 PM

కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈనెల 28 నుండి కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కబడ్డీ పోటీల ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ పోటీలు ఈనెల 28, 29, 30 తేదీల్లో జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రశేఖర రావు, ఆళ్ళ మురళి, పెదబాబు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

అమృత్ పథకానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి Wed, Oct 23, 2024, 03:07 PM
ఎమ్మెల్యేను కలిసిన నేతలు Wed, Oct 23, 2024, 03:03 PM
తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్.. రేసులో వీళ్లే? Wed, Oct 23, 2024, 03:02 PM
జగిత్యాలలో అసలైన కాంగ్రెస్ కుటుంబం తమదేనని వ్యాఖ్య Wed, Oct 23, 2024, 02:59 PM
జీవన్‌రెడ్డి అనుచరుడు గంగారెడ్డిని పొడిచి చంపిన నిందితుడు Wed, Oct 23, 2024, 02:54 PM