అమృత్ పథకానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

byసూర్య | Wed, Oct 23, 2024, 03:07 PM

జడ్చర్ల సమగ్రాభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని బుధవారం ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి పిలుపు నిచ్చారు. ఎన్నికల్లో గెలిచేవరకే రాజకీయపార్టీలను గురించి మాట్లాడాలని, గెలిచాక పార్టీలకు అతీతంగా అందరూ అభివృద్ధి కోసం కలిసి రావాలన్నారు. జెండాలు వైరైనా అందరి అజెండా జడ్చర్ల అభివృద్ధే కావాలన్నారు. పట్టణంలో తాగునీటి సౌకర్యాన్ని మెరుగుపర్చడం కోసం రూ. 47 కోట్లతో చేపట్టిన అమృత్ పథకానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.


Latest News
 

రేవంత్ రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజిన్ అంటే మోదీ ప్లస్ అదానీ Wed, Oct 23, 2024, 04:08 PM
జీవన్ రెడ్డి వంటి నేతనే ఫిరాయింపులు పార్టీ వ్యతిరేకమని చెప్పారన్న కేటీఆర్ Wed, Oct 23, 2024, 04:06 PM
లీగల్ నోటీసులతో బెదిరించాలని చూస్తే భయపడేవారు లేరన్న సంజయ్ Wed, Oct 23, 2024, 04:03 PM
బిసి రాజ్యాధికార సమితి ఏర్పాటుకు సమరభేరి Wed, Oct 23, 2024, 04:01 PM
కొండా సురేఖ తరఫున రిప్లై దాఖలు చేసిన న్యాయవాది గుర్మీత్ సింగ్ Wed, Oct 23, 2024, 04:00 PM