అందోల్: పరిశ్రమ ముందు కార్మికుల ఆందోళన

byసూర్య | Wed, Oct 23, 2024, 03:15 PM

పుల్కల్ మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామంలోని ఎమ్మెస్ పరిశ్రమ ముందు బుధవారం మహిళా కార్మికులు ఆందోళనకు దిగారు. దసరా పండుగకు బోనస్ ప్రకటిస్తామని హామీ ఇచ్చిన యాజమాన్యం ఇప్పటి వరకు ఇవ్వలేదని మహిళా కార్మికులు ఆరోపించారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు.


Latest News
 

స్కూల్‌ బస్సు ఢీకొని ఆరేళ్ల చిన్నారి మృతి Wed, Oct 23, 2024, 07:05 PM
నర్వ: పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ Wed, Oct 23, 2024, 07:03 PM
హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్.. వారం రోజుల పాటు ఆ ఫ్లైఓవర్ మూసివేత..! Wed, Oct 23, 2024, 07:01 PM
నారాయణపేట: రైతుకు నష్టపరిహారం అందజేత Wed, Oct 23, 2024, 07:01 PM
75% పూర్తైన ఎయిమ్స్ బీబీనగర్ నిర్మాణం.. ఫోటోలు షేర్ చేసిన కేంద్ర మంత్రి Wed, Oct 23, 2024, 06:55 PM