ఎమ్మెల్యేను కలిసిన నేతలు

byసూర్య | Wed, Oct 23, 2024, 03:03 PM

సంఘంబండ రిజర్వాయర్ లో చేపలు పట్టేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ బుధవారం ముదిరాజ్ సంఘం సభ్యులు మక్తల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ని కలిసి విన్నవించారు. ముదిరాజ్ లను బీసీ డి నుండి బీసీ ఏ లోకి మార్చేందుకు కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రిజర్వాయర్ లో చేపలు పట్టేందుకు అధికారులతో మాట్లాడుతానని, ముదిరాజులను బీసీ ఏ గ్రూప్ లోకి మార్చేందుకు కృషి చేస్తానని అన్నారు.


Latest News
 

రేవంత్ రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజిన్ అంటే మోదీ ప్లస్ అదానీ Wed, Oct 23, 2024, 04:08 PM
జీవన్ రెడ్డి వంటి నేతనే ఫిరాయింపులు పార్టీ వ్యతిరేకమని చెప్పారన్న కేటీఆర్ Wed, Oct 23, 2024, 04:06 PM
లీగల్ నోటీసులతో బెదిరించాలని చూస్తే భయపడేవారు లేరన్న సంజయ్ Wed, Oct 23, 2024, 04:03 PM
బిసి రాజ్యాధికార సమితి ఏర్పాటుకు సమరభేరి Wed, Oct 23, 2024, 04:01 PM
కొండా సురేఖ తరఫున రిప్లై దాఖలు చేసిన న్యాయవాది గుర్మీత్ సింగ్ Wed, Oct 23, 2024, 04:00 PM