వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

byసూర్య | Wed, Oct 23, 2024, 12:44 PM

కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. రామకృష్ణ కాలనీ, నుస్తులాపూర్, బాలయ్యపల్లి, మొగిలిపాలెం, పొలంపల్లి, నర్సింగాపూర్, మల్లాపూర్, మన్నెంపెల్లి, పోరాండ్ల గ్రామాలలో సింగిల్ విండో మరియు ఐకేపీ ఆధ్వర్యాలలో ఏర్పాటు చేసిన వరిధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.


Latest News
 

అమృత్ పథకానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి Wed, Oct 23, 2024, 03:07 PM
ఎమ్మెల్యేను కలిసిన నేతలు Wed, Oct 23, 2024, 03:03 PM
తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్.. రేసులో వీళ్లే? Wed, Oct 23, 2024, 03:02 PM
జగిత్యాలలో అసలైన కాంగ్రెస్ కుటుంబం తమదేనని వ్యాఖ్య Wed, Oct 23, 2024, 02:59 PM
జీవన్‌రెడ్డి అనుచరుడు గంగారెడ్డిని పొడిచి చంపిన నిందితుడు Wed, Oct 23, 2024, 02:54 PM