నూతన ఏవోగా బాధ్యతలు చేపట్టిన నాగజ్యోతి

byసూర్య | Fri, Oct 18, 2024, 04:26 PM

నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండల వ్యవసాయ అధికారిగా బానోతు నాగజ్యోతి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఏవోగా బాధ్యతలు నిర్వహించిన శ్రీరామ్ హైదరాబాద్ ఎస్టిఎల్ ల్యాబ్ కు బదిలీ కాగా వీరి స్థానంలో సూర్యాపేట నుండి తొలిసారిగా నాగజ్యోతి బాధ్యతలు చేపట్టారు. మండలంలోని అన్ని గ్రామాల రైతుల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు.


Latest News
 

మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM
జిల్లా గ్రంధాలయాల చైర్మన్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న స్పీకర్ Fri, Oct 18, 2024, 10:38 PM