భాగ్యలక్ష్మి ఆలయ వేడుకలకు తలసానికి ఆహ్వానం

byసూర్య | Fri, Oct 18, 2024, 04:28 PM

ఈనెల 31న దీపావళి సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో నిర్వహించే వేడుకలకు హాజరు కావాలని మాజీ మంత్ర, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆహ్వానం పలికారు. శుక్రవారం వెస్ట్ మారేడు పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆలయ ట్రస్ట్ శశికళ కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వేడుకలకు తప్పకుండా హాజరవుతానని చెప్పారు.


Latest News
 

స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.100 కోట్ల విరాళం Fri, Oct 18, 2024, 08:50 PM
అదానీ ఫౌండేషన్ తరఫున ఈ మొత్తాన్ని అందించిన అదానీ గ్రూప్ అధినేత Fri, Oct 18, 2024, 07:56 PM
రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత రావాలని మంత్రులే చూస్తున్నారన్న సంజయ్ Fri, Oct 18, 2024, 07:52 PM
మూసీపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ Fri, Oct 18, 2024, 06:50 PM
మూసీ నది ప్రాజెక్టుపై రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ నేత కౌంటర్‌ ఛాలెంజ్‌ Fri, Oct 18, 2024, 06:40 PM