సరళ సాగర్ లో చేపలు వదిలిన దేవరకద్ర ఎమ్మెల్యే జియంఆర్

byసూర్య | Fri, Oct 18, 2024, 04:25 PM

వనపర్తి జిల్లా మదనపురం మండలం శంకరంపేట్ వద్ద సరళ సాగర్ ప్రాజెక్టులో రాష్ట్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేసి శుక్రవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి, చేప పిల్లలను వదిలారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గంగపుత్రుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడిందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.


Latest News
 

ప్రపంచ హస్ పైస్,పాలియేటివ్ కేర్ దినోత్సవం Fri, Oct 18, 2024, 09:53 PM
ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ పేమెంట్లు,,,,త్వరలోనే గ్రేటర్ వ్యాప్తంగా అమలు Fri, Oct 18, 2024, 09:53 PM
ఘనంగా కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ 16వ వర్ధంతి వేడుకలు Fri, Oct 18, 2024, 09:50 PM
మియాపూర్‌ మెట్రో వద్ద చిరుత.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు Fri, Oct 18, 2024, 09:49 PM
ఆసుపత్రులలో అవసరమైన పరికరాల ప్రతిపాదనలు రూపొందించాలి Fri, Oct 18, 2024, 09:38 PM