సుప్రీం కోర్టును ఆశ్రయించిన గ్రూప్‌-1 అభ్యర్థులు

byసూర్య | Fri, Oct 18, 2024, 04:11 PM

తెలంగాణలోని గ్రూప్‌-1 పరీక్ష అభ్యర్థులు శుక్రవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. తీర్పు వెలువడే వరకు పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. జీవో 55ని అమలు చేయాలని కోరినా సీఎం పట్టించుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.


Latest News
 

అదానీ ఫౌండేషన్ తరఫున ఈ మొత్తాన్ని అందించిన అదానీ గ్రూప్ అధినేత Fri, Oct 18, 2024, 07:56 PM
రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత రావాలని మంత్రులే చూస్తున్నారన్న సంజయ్ Fri, Oct 18, 2024, 07:52 PM
మూసీపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ Fri, Oct 18, 2024, 06:50 PM
మూసీ నది ప్రాజెక్టుపై రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ నేత కౌంటర్‌ ఛాలెంజ్‌ Fri, Oct 18, 2024, 06:40 PM
జీవో 29ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ Fri, Oct 18, 2024, 05:12 PM