ఫిబ్రవరిలో నూతన డీఎస్సీ..?

byసూర్య | Mon, Sep 30, 2024, 03:48 PM

తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్‌కి నవంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు విద్యాశాఖ అధికారులు. దరఖాస్తుల ప్రక్రియతో పాటు ప్రిపరేషన్‌కి మూడు నెలల సమయం ఇవ్వనున్నారు.
జనవరి నెలలో టెట్ పరీక్షలు నిర్వహించిన తరువాత ఫిబ్రవరిలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు తాజాగా డీఎస్సీ ఫలితాల విడుదల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే అని ప్రకటించారు.


Latest News
 

624 కిలోల ఎండు గంజాయిని అటవీ ప్రాంతంలో నిర్వీర్యం Tue, Oct 01, 2024, 12:17 PM
తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు Tue, Oct 01, 2024, 12:12 PM
ఆలయం వద్ద మందుబాబుల వీరంగం Tue, Oct 01, 2024, 12:11 PM
తుక్కుగూడలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన వీడియోను పోస్ట్ చేసిన కేటీఆర్ Tue, Oct 01, 2024, 12:01 PM
బల్దియాలో దొంగలు పడ్డారు Tue, Oct 01, 2024, 11:55 AM