బల్దియాలో దొంగలు పడ్డారు

byసూర్య | Tue, Oct 01, 2024, 11:55 AM

వరంగల్ మహానగర పాలక సంస్థలో పర్యవేక్షణ లోపం మెండుగా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కార్పొరేషన్ ఆవరణలోని పార్క్ కి వేసిన గ్రిల్స్ గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఆ పక్కనే నిర్మిస్తున్న టాయిలెట్ పనులలో ఉన్న స్టీల్ కొంతమంది ఎత్తుకుపోయినట్లు కూలీలు తెలిపారు. కార్పొరేషన్ లో సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ వారి పరిరక్షణ లేకపోవడం వల్లే ప్రజాధనం దొంగల పాలు అవుతుందని ప్రజలు వాపోతున్నారు.


Latest News
 

లగ్జరీ బస్సులో అదనంగా పది సీట్లు కేటాయించాలని వినతి Tue, Oct 01, 2024, 02:45 PM
కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణికి 131 దరఖాస్తులు Tue, Oct 01, 2024, 02:41 PM
తాత్కాలికంగా వేస్తున్న రేకుల షెడ్డు నిర్మాణ పనులను Tue, Oct 01, 2024, 02:34 PM
గూడూరు మండల కేంద్రం లో విసృతంగా పర్యటించి Tue, Oct 01, 2024, 02:33 PM
ప్రతి ఉద్యోగికి పదివి విరమణ తప్పనిసరి Tue, Oct 01, 2024, 02:28 PM