తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు

byసూర్య | Tue, Oct 01, 2024, 12:12 PM

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. బురుజు చౌరస్తా వద్ద గతేడాది తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. త్వరలో విగ్రహావిష్కరణ చేయాల్సి ఉంది. ఇంతలోనే గుర్తు తెలియని దుండగులు విగ్రహంపై కప్పి ఉంచిన ముసుగుకు నిప్పంటించారు. దీంతో విగ్రహం పాక్షికంగా కాలిపోయింది.


Latest News
 

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం Tue, Oct 01, 2024, 02:51 PM
లగ్జరీ బస్సులో అదనంగా పది సీట్లు కేటాయించాలని వినతి Tue, Oct 01, 2024, 02:45 PM
కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణికి 131 దరఖాస్తులు Tue, Oct 01, 2024, 02:41 PM
తాత్కాలికంగా వేస్తున్న రేకుల షెడ్డు నిర్మాణ పనులను Tue, Oct 01, 2024, 02:34 PM
గూడూరు మండల కేంద్రం లో విసృతంగా పర్యటించి Tue, Oct 01, 2024, 02:33 PM