ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి

byసూర్య | Mon, Sep 30, 2024, 03:53 PM

అర్జీదారుల సమస్య పరిష్కరానికి ప్రజావాణి అని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రజాసమస్యలు.
పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల అర్జీలను కలెక్టర్ స్వీకరించి, వాటిపై సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు చేపట్టాలన్నారు. ప్రజావాణిలో 74 దరఖాస్తులు వచ్చాయన్నారు.


Latest News
 

కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణికి 131 దరఖాస్తులు Tue, Oct 01, 2024, 02:41 PM
తాత్కాలికంగా వేస్తున్న రేకుల షెడ్డు నిర్మాణ పనులను Tue, Oct 01, 2024, 02:34 PM
గూడూరు మండల కేంద్రం లో విసృతంగా పర్యటించి Tue, Oct 01, 2024, 02:33 PM
ప్రతి ఉద్యోగికి పదివి విరమణ తప్పనిసరి Tue, Oct 01, 2024, 02:28 PM
టౌన్ ప్లానింగ్ అధికారిగా మున్సిపల్ కు శరభ లింగం సేవలు మరువలేనివి Tue, Oct 01, 2024, 02:22 PM