ప్రైవేట్ ఆసుపత్రిలో రోగి ఆత్మహత్య

byసూర్య | Mon, Sep 30, 2024, 03:56 PM

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ హాస్పిటల్లో రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం లింగంపేట మండల కేంద్రానికి చెందిన సాయిలు చేతికి గాయం కావడంతో ఇన్ఫెక్షన్ సోకి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు.
ఆసుపత్రిలోని బాత్రూంలో రోగి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు.


Latest News
 

తెలంగాణలో రెండురోజుల పాటు వర్షాలు Tue, Oct 01, 2024, 04:26 PM
హైదరాబాద్ పోలీసుల నయా రూల్స్ Tue, Oct 01, 2024, 04:13 PM
జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు Tue, Oct 01, 2024, 04:12 PM
మాజీ ఎంపీపీని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే Tue, Oct 01, 2024, 04:10 PM
దసరా సెలవులు ప్రైవేట్ టీచర్స్ కి కూడా అమలు చేయాలి Tue, Oct 01, 2024, 03:58 PM