మందమర్రిలో కొండచిలువ సంచారం

byసూర్య | Thu, Sep 26, 2024, 11:52 AM

మందమర్రి పట్టణంలో కొండచిలువ సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్ ధమ్సప్ గోదాం వద్ద గురువారం కొండచిలువ హల్ చల్ సృష్టించింది. గమనించిన స్థానికులు స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సభ్యులు కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం సమీప అడవిలో వదిలిపెట్టారు.


Latest News
 

624 కిలోల ఎండు గంజాయిని అటవీ ప్రాంతంలో నిర్వీర్యం Tue, Oct 01, 2024, 12:17 PM
తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు Tue, Oct 01, 2024, 12:12 PM
ఆలయం వద్ద మందుబాబుల వీరంగం Tue, Oct 01, 2024, 12:11 PM
తుక్కుగూడలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన వీడియోను పోస్ట్ చేసిన కేటీఆర్ Tue, Oct 01, 2024, 12:01 PM
బల్దియాలో దొంగలు పడ్డారు Tue, Oct 01, 2024, 11:55 AM