వైద్యకేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా జడ్జి

byసూర్య | Mon, Sep 23, 2024, 07:35 PM

ఖమ్మం జిల్లా కోర్టు సముదాయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రాజగోపాల్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కోర్టుకు వచ్చే ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని జడ్జి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సుబ్బారావు పాల్గొన్నారు.


Latest News
 

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు Mon, Sep 23, 2024, 10:19 PM
బీజేపీలోకి వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య..? కాషాయ పార్టీ టార్గెట్ అదే Mon, Sep 23, 2024, 10:18 PM
మీ సేవ కేంద్రాల్లో డేటా క్రాష్.. ఆందోళనలో దరఖాస్తుదారులు Mon, Sep 23, 2024, 10:16 PM
మూడ్రోజుల క్రితమే ఇంటి రిజిస్ట్రేషన్.. అంతలోనే కూల్చేసిన 'హైడ్రా' Mon, Sep 23, 2024, 10:14 PM
ప్రైవేట్‌ హాస్పిటల్‌లో దారుణం.. డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు Mon, Sep 23, 2024, 10:12 PM