ప్రసాదంలో కల్తీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

byసూర్య | Mon, Sep 23, 2024, 07:31 PM

జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ పట్టణం హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ సోమవారం చేపట్టారు. తిరుపతి దేవస్థానం ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణంలో పాత బస్టాండ్ నుండి చౌరస్తా వరుకు రాజకీయ పార్టీలకు అతీతంగా నిరసన ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో హిందూ మత పెద్దలు, రాజకీయ నాయకులు, వివిధ వర్గాల నాయకులు పాల్గొనడం జరిగింది.

Latest News
 

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు Mon, Sep 23, 2024, 10:19 PM
బీజేపీలోకి వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య..? కాషాయ పార్టీ టార్గెట్ అదే Mon, Sep 23, 2024, 10:18 PM
మీ సేవ కేంద్రాల్లో డేటా క్రాష్.. ఆందోళనలో దరఖాస్తుదారులు Mon, Sep 23, 2024, 10:16 PM
మూడ్రోజుల క్రితమే ఇంటి రిజిస్ట్రేషన్.. అంతలోనే కూల్చేసిన 'హైడ్రా' Mon, Sep 23, 2024, 10:14 PM
ప్రైవేట్‌ హాస్పిటల్‌లో దారుణం.. డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు Mon, Sep 23, 2024, 10:12 PM