byసూర్య | Mon, Sep 23, 2024, 07:29 PM
నల్గొండలోని శ్రీ శారద విద్యా మందిర్ ఉన్నత పాఠశాల 1999-2000 పది బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పాఠశాల వ్యవస్థాపకులు తుమృగోటి నాగేందర్ ను స్మరించుకుని సరళ నాగేందర్ పాఠశాలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. విద్యార్థులు ఉన్నత స్థానాలలో స్థిరపడడం చూసి ఆధ్యాపక బృందం ఆనందం వ్యక్తం చేశారు.