కదిలే బస్సులో మహిళపై రెండు సార్లు అత్యాచారానికి పాల్పడిన క్లీనర్ అరెస్ట్

byసూర్య | Mon, Sep 23, 2024, 11:31 AM

ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు క్లీనర్ దారుణానికి ఒడిగట్టాడు. కదులుతున్న బస్సులో ఓ ప్రయాణికురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నిందితుడు 27 ఏళ్ల సాయికుమార్ ను కూకట్ పల్లి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. బస్సులో వెనుక లోయర్ బెర్త్ లో తాను ఉండగా నోరు నొక్కి, కర్టన్లు మూసి హెల్పర్ అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. భయంతో తాను మౌనంగా ఉండిపోగా, మరోసారి లైంగిక దాడి చేశాడని చెప్పింది.


Latest News
 

దాదిగూడెం నూతన మత్స్యకార సంఘం ఏర్పాటు : నీలం మధు ముదిరాజ్ Mon, Sep 23, 2024, 02:48 PM
ఓటర్ జాబితా రూపకల్పనకు సహకరించాలి: జిల్లా కలెక్టర్ Mon, Sep 23, 2024, 01:41 PM
రేవంత్ రెడ్డిని కలిసిన సూపర్ స్టార్ మహేష్ బాబు Mon, Sep 23, 2024, 12:35 PM
బీఆర్ఎస్ క్యాడర్‌పై అక్రమ కేసులు పెడితే సహించేది లేదు : హరీష్‌రావు Mon, Sep 23, 2024, 12:27 PM
చైర్మన్ ను సన్మానించిన రాజారాంపల్లి మాజీ సర్పంచ్ Mon, Sep 23, 2024, 12:23 PM