చైర్మన్ ను సన్మానించిన రాజారాంపల్లి మాజీ సర్పంచ్

byసూర్య | Mon, Sep 23, 2024, 12:23 PM

పెద్దపల్లి జిల్లా ధర్మారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఇటీవల నియమితులైన లావుడియా రూప్లా నాయక్ ను రాజారాంపల్లి తాజా మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నేత గెల్లు చంద్ర శేఖర్ యాదవ్ ఆయన అనుచరులతో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజారాంపల్లి తాజా మాజీ వార్డు సభ్యులు బండ్ర గంగాధర్, అమ్ముల నరేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పన్నాల ఐలయ్య యాదవ్ పాల్గొన్నారు.


Latest News
 

దాదిగూడెం నూతన మత్స్యకార సంఘం ఏర్పాటు : నీలం మధు ముదిరాజ్ Mon, Sep 23, 2024, 02:48 PM
ఓటర్ జాబితా రూపకల్పనకు సహకరించాలి: జిల్లా కలెక్టర్ Mon, Sep 23, 2024, 01:41 PM
రేవంత్ రెడ్డిని కలిసిన సూపర్ స్టార్ మహేష్ బాబు Mon, Sep 23, 2024, 12:35 PM
బీఆర్ఎస్ క్యాడర్‌పై అక్రమ కేసులు పెడితే సహించేది లేదు : హరీష్‌రావు Mon, Sep 23, 2024, 12:27 PM
చైర్మన్ ను సన్మానించిన రాజారాంపల్లి మాజీ సర్పంచ్ Mon, Sep 23, 2024, 12:23 PM