ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి..

byసూర్య | Sat, Sep 21, 2024, 01:52 PM

కమ్మర్ పల్లి మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల పద్మశాలిలు బాపూజీ విగ్రహానికి శనివారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆశయాలను సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చింత తిరుపతి, ప్రధాన కార్యదర్శి నల్ల భూమేశ్వర్, కోశాధికారి పోతు ధరణి కుమార్, సుధాకర్ సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు


Latest News
 

గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమం Sat, Sep 21, 2024, 03:51 PM
రాహుల్ వ్యాఖ్యలపై నిరసన Sat, Sep 21, 2024, 03:47 PM
పేదలకు వరం సీఎం సహాయనిధి Sat, Sep 21, 2024, 03:42 PM
ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం Sat, Sep 21, 2024, 03:37 PM
దామ్రాజపల్లిలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన Sat, Sep 21, 2024, 03:34 PM