దామ్రాజపల్లిలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

byసూర్య | Sat, Sep 21, 2024, 03:34 PM

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం దామ్రాజపల్లిలో ఏడవ వార్డులోని నివసిస్తున్న ఇంటి నెంబర్ ని వేరేవాడలో బదిలీ చేసినందుకు గాను వారు ఫిర్యాదు చేసుకోగా, జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ శనివారం స్వయంగా వెళ్లి పరిశీలించారు. యధావిధిగా ఏడో వార్డులో నమోదు చేయాలని గ్రామపంచాయతీ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మెట్పల్లి ఆర్డిఓ శ్రీనివాస్, డిపిఓ రఘువరన్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చడం సరికాదన్న ఆర్యవైశ్య మహాసభ Sat, Sep 21, 2024, 05:28 PM
గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమం Sat, Sep 21, 2024, 03:51 PM
రాహుల్ వ్యాఖ్యలపై నిరసన Sat, Sep 21, 2024, 03:47 PM
పేదలకు వరం సీఎం సహాయనిధి Sat, Sep 21, 2024, 03:42 PM
ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం Sat, Sep 21, 2024, 03:37 PM