గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమం

byసూర్య | Sat, Sep 21, 2024, 03:51 PM

మిర్యాలగూడలో శనివారం నేతాజీ హైస్కూల్లో గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ శ్రీపతి శ్రీనివాస్, విద్యార్థులకు అప్పారావు రచనల గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ జేఏసీ కో కన్వీనర్ దాసరాజు జయరాజు, బీసీ జేఏసీ కో కన్వీనర్ చేగొండి మురళీ యాదవ్, మరియు ఉపాధ్యాయులు భీమ్లా నూరి అలివేలు సునీత కళ్యాణి జబీన్ నందిని మరియు విద్యార్థులు పాల్గొన్నారు.


Latest News
 

తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చడం సరికాదన్న ఆర్యవైశ్య మహాసభ Sat, Sep 21, 2024, 05:28 PM
గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమం Sat, Sep 21, 2024, 03:51 PM
రాహుల్ వ్యాఖ్యలపై నిరసన Sat, Sep 21, 2024, 03:47 PM
పేదలకు వరం సీఎం సహాయనిధి Sat, Sep 21, 2024, 03:42 PM
ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం Sat, Sep 21, 2024, 03:37 PM