రాహుల్ వ్యాఖ్యలపై నిరసన

byసూర్య | Sat, Sep 21, 2024, 03:47 PM

అమెరికాలో విద్రోహ శక్తులతో కలిసి భారతదేశం పై విలేకరుల సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ కుమార్ అన్నారు. రాహుల్ గాంధీ దేశంపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ శనివారం నారాయణపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఎస్సీ మోర్చ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.


Latest News
 

తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చడం సరికాదన్న ఆర్యవైశ్య మహాసభ Sat, Sep 21, 2024, 05:28 PM
గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమం Sat, Sep 21, 2024, 03:51 PM
రాహుల్ వ్యాఖ్యలపై నిరసన Sat, Sep 21, 2024, 03:47 PM
పేదలకు వరం సీఎం సహాయనిధి Sat, Sep 21, 2024, 03:42 PM
ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం Sat, Sep 21, 2024, 03:37 PM