డిండి ఎత్తిపోతల పూర్తి చేయాలి

byసూర్య | Sat, Sep 21, 2024, 11:38 AM

దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగు, తాగు నీరు అందించే డిండి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం కోరారు.
శుక్రవారం చందంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులకు సంబంధించి నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరైన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులకు సీపీఐ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.


Latest News
 

బాలాంజనేయస్వామి దేవాలయానికి పూజ సామాగ్రి పంపిణీ Sat, Sep 21, 2024, 02:07 PM
సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ Sat, Sep 21, 2024, 01:57 PM
ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి.. Sat, Sep 21, 2024, 01:52 PM
ఎన్ఎస్ఎస్ ఆద్వర్యంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం Sat, Sep 21, 2024, 01:36 PM
చిలుకూరు మండల స్థాయి బాల బాలికల క్రీడోత్సవాలు Sat, Sep 21, 2024, 01:35 PM