గురుకులాన్ని పరిశీలించిన ఆర్డీవో

byసూర్య | Tue, Jul 09, 2024, 03:00 PM

నల్గొండ జిల్లా డిండిలోని ప్రభుత్వ సాంఘీక సంక్షేమ గురుకులాన్ని సోమవారం ఆర్డిఓ శ్రీరాములు సందర్శించారు. హాస్టల్ గదులు, టాయిలెట్స్, డ్రైనేజీ వ్యవస్థ వంటగది పరిశీలించి పరిసరాల పరిశుభ్రత సరిగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎలుకలు కరిచి అస్వస్థకు గురైన విద్యార్థినిలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. హాస్టల్ ను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చూడాలని ప్రిన్సిపాల్ కు సూచించారు.


Latest News
 

మొక్కు తీర్చుకునేందుకు దేవతకు కనుబొమ్మలు సమర్పిస్తున్న ఆదివాసీలు Sat, Oct 26, 2024, 02:56 PM
రైతు భూమిలో బ్యాంకర్ల ఫ్లెక్సీ కలకలం Sat, Oct 26, 2024, 02:54 PM
తండ్రి కొట్టాడ‌ని 8వ త‌ర‌గ‌తి విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌ Sat, Oct 26, 2024, 02:49 PM
సమగ్ర అభివృద్ధికై ప్రభుత్వాలు కృషి చేయాలి Sat, Oct 26, 2024, 02:24 PM
గోల్డ్ ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు Sat, Oct 26, 2024, 01:51 PM