యాదవ్ సంగం నాయకుని మృతికి సంతాపం

byసూర్య | Tue, Jul 09, 2024, 03:09 PM

మిర్యాలగూడ నియోజకవర్గం ఆలగడప గ్రామానికి చెందిన యాదవ సంఘం నాయకులు పబ్బతి కోటయ్య తండ్రి పబ్బతి లింగయ్య పార్థివదేహానికి మంగళవారం యాదవ సంగం కార్యదర్శి చేగొండి మురళి యాదవ్ నివాళులర్పించినారు. ఆయనతో పాటు యాదవ సంఘం గౌరవ సలహాదారు గుండె బోయిన నాగేశ్వరావు యాదవ్, జ్వాలా, గుండెబోయిన సైదులు యాదవ్, యాదవ సంఘం అధ్యక్షుడు, బీసీ నాయకులు చిలకల మురళి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

పార్టీ ఫిరాయింపులపై మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు Sat, Oct 26, 2024, 12:51 PM
కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించిన విద్యార్థులు Sat, Oct 26, 2024, 12:40 PM
కూకట్ పల్లి మెట్రో స్టేషన్ల వద్ద యువతుల అసభ్య ప్రవర్తన..! Sat, Oct 26, 2024, 11:42 AM
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ Sat, Oct 26, 2024, 11:27 AM
అంతర్రాష్ట్ర డ్రగ్‌ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 26, 2024, 11:21 AM