byసూర్య | Tue, Jul 09, 2024, 03:09 PM
మిర్యాలగూడ నియోజకవర్గం ఆలగడప గ్రామానికి చెందిన యాదవ సంఘం నాయకులు పబ్బతి కోటయ్య తండ్రి పబ్బతి లింగయ్య పార్థివదేహానికి మంగళవారం యాదవ సంగం కార్యదర్శి చేగొండి మురళి యాదవ్ నివాళులర్పించినారు. ఆయనతో పాటు యాదవ సంఘం గౌరవ సలహాదారు గుండె బోయిన నాగేశ్వరావు యాదవ్, జ్వాలా, గుండెబోయిన సైదులు యాదవ్, యాదవ సంఘం అధ్యక్షుడు, బీసీ నాయకులు చిలకల మురళి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.