ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే అధిక దిగుబడులు

byసూర్య | Tue, Jul 09, 2024, 03:12 PM

నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన మంగినపల్లి నర్సిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ రసాయనలు పిచికారి చేసే నూతన డ్రోన్ యంత్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు అని తెలిపారు. రైతుల అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.


Latest News
 

మహబూబాబాద్ జిల్లాలో సైకో వీరంగం Sat, Oct 26, 2024, 11:00 AM
తండ్రి కొట్టాడ‌ని 8వ త‌ర‌గ‌తి విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌ Sat, Oct 26, 2024, 10:57 AM
నేడు, రేపు సింహపురి ఎక్స్‌ప్రెస్‌ రద్దు Sat, Oct 26, 2024, 10:13 AM
కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM