తండ్రి కొట్టాడ‌ని 8వ త‌ర‌గ‌తి విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

byసూర్య | Sat, Oct 26, 2024, 10:57 AM

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం శబాష్‌గూడెంలో 8వ త‌ర‌గ‌తి విద్యార్థి మనోజ్ ఆత్మహత్య ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. చేర్యాలలో వికాస్ హై స్కూల్‌లో మనోజ్ 8వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. ఇటీవ‌ల జ‌రిగిన పరీక్షలో మ‌నోజ్‌ కాపీ కొట్టడంతో ప్రిన్సిపాల్ హెచ్చ‌రించారు. అయితే ఈ విష‌యం తెలిసిన మ‌నోజ్ తండ్రి తోటి విద్యార్థుల ముందే చేయి చేసుకున్నాడు. దీంతో అవమానం భరించలేక చెట్టుకు ఉరి వేసుకొని మ‌నోజ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.


Latest News
 

కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించిన విద్యార్థులు Sat, Oct 26, 2024, 12:40 PM
కూకట్ పల్లి మెట్రో స్టేషన్ల వద్ద యువతుల అసభ్య ప్రవర్తన..! Sat, Oct 26, 2024, 11:42 AM
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ Sat, Oct 26, 2024, 11:27 AM
అంతర్రాష్ట్ర డ్రగ్‌ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 26, 2024, 11:21 AM
మహబూబాబాద్ జిల్లాలో సైకో వీరంగం Sat, Oct 26, 2024, 11:00 AM