డిజిటల్ క్లాస్ రూమ్ ప్రారంభించిన ఎమ్మెల్యే, సినీనటి

byసూర్య | Tue, Jul 09, 2024, 02:57 PM

నారాయణపేట మండలం కొల్లంపల్లి ప్రాథమిక పాఠశాలలో టీచ్ ఫర్ చెంజ్, వేణి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్ ను మంగళవారం సినీ నటీ మంచు లక్ష్మి, ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎలాంటి విద్యను అందిస్తారు, ఎలా బోధిస్తారు అనే విషయాలను ఎమ్మెల్యేకు వివరించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డిజిటల్ క్లాసుల ద్వారా విద్యను అందించడం ఫౌండేషన్ లక్ష్యమని అన్నారు.


Latest News
 

బీఆర్ఎస్ హయాంలో ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్న ఎర్రబెల్లి Sat, Oct 26, 2024, 06:00 PM
బీఆర్ఎస్ సోషల్ మీడియా ఓ దండుపాళ్యం బ్యాచ్‌లా తయారైందని ఆగ్రహం Sat, Oct 26, 2024, 05:58 PM
రైతులు వ్యవసాయ ఉత్పత్తులు మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దు Sat, Oct 26, 2024, 04:17 PM
పూల మొక్కలతో సుందరీకరణ చేస్తాం Sat, Oct 26, 2024, 04:14 PM
క్యాన్సర్ నుంచి బయటపడిన సినీ నటి గౌతమ్ పక్కన కూర్చోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరాకరించారు. Sat, Oct 26, 2024, 04:13 PM