సీఎం పర్యటనలో ప్రోటోకాల్ వివాదం

byసూర్య | Tue, Jul 09, 2024, 02:56 PM

సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ పర్యటనలో మంగళవారం ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు ఆహ్వానం అందలేదని బీజేపీ నాయకులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలు అనవసరం అని, అధికారుల తీరుపై పాలమూరు బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు.


Latest News
 

మేడారంలో మినీ జాతర తేదీలు ఖరారు Sat, Oct 26, 2024, 08:45 PM
హెచ్ఆర్ బుక్ ఆవిష్కరణలో పాల్గొన్న జహీరాబాద్ ఎంపీ Sat, Oct 26, 2024, 08:42 PM
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన విజేతటెక్నో విద్యార్థులు Sat, Oct 26, 2024, 08:39 PM
పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు Sat, Oct 26, 2024, 08:38 PM
మాదక ద్రవ్యాల నిర్మూలన గోడ పత్రికలు ఆవిష్కరణ Sat, Oct 26, 2024, 08:37 PM