byసూర్య | Tue, Jul 09, 2024, 02:56 PM
సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ పర్యటనలో మంగళవారం ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు ఆహ్వానం అందలేదని బీజేపీ నాయకులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలు అనవసరం అని, అధికారుల తీరుపై పాలమూరు బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు.