గుడుంబా స్థావరాలపై దాడులు

byసూర్య | Sun, Jun 23, 2024, 08:24 PM

వేమనపల్లి మండలం బుయ్యారం లో నీల్వాయి ఎస్సై శ్యాం పటేల్, , ఎక్సైజ్ డిటిఎఫ్ సిఐ సమ్మయ్య ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. నెమలికొండ శ్రీనివాస్ ఇంటి వెనకాల తనిఖీలు చేపడుతుండగా అతని బంధువు సంతోష్ సిఐని దుర్భాషలాడుతూ విధులకు ఆటంకం కలిగించాడు. సిఐ ఫిర్యాదు మేరకు సంతోష్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆదివారం తెలిపారు. సుమారు 200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.


Latest News
 

మ్యాన్ హోళ్ళ క్లీనింగ్ కోసం మళ్ళీ పాత పద్ధతే Sun, Oct 27, 2024, 08:52 PM
డిప్యూటీ సీఎం సతీమణిని కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు Sun, Oct 27, 2024, 08:51 PM
మానవత్వం చాటుకున్న బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే Sun, Oct 27, 2024, 08:47 PM
మాజీ ముఖ్యమంత్రి దంపతులకు వివాహ పత్రిక అందజేత Sun, Oct 27, 2024, 08:45 PM
బీర్పూర్: ఆర్య వైశ్య సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారం Sun, Oct 27, 2024, 08:44 PM