సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న రైతులు

byసూర్య | Sun, Jun 23, 2024, 08:21 PM

నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండల కేంద్రంలోని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి గ్రామంలో రేవంత్ రెడ్డి నివాసం ముందు వారి చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రైతులు రుణమాఫి కోసం ఎదురుచూస్తున్న తరుణంలో రైతుల అప్పుల భాధలు గుర్తించారు. రుణమాఫీ ప్రకటించినందుకు ముఖ్యమంత్రి స్వగ్రామంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.


Latest News
 

డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM
దోపిడీ దొంగను అరెస్టు చేసిన పోలీసులు Sun, Oct 27, 2024, 08:59 PM
మ్యాన్ హోళ్ళ క్లీనింగ్ కోసం మళ్ళీ పాత పద్ధతే Sun, Oct 27, 2024, 08:52 PM
డిప్యూటీ సీఎం సతీమణిని కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు Sun, Oct 27, 2024, 08:51 PM