దళితులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రాస్తారోకో

byసూర్య | Sun, Jun 23, 2024, 08:19 PM

నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో శనివారం దళితులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నారాయణపేట అంబేద్కర్ కూడలిలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తోరోకో నిర్వహించారు. దళితుల ఇళ్ల పైకి వచ్చి దాడులకు పాల్పడ్డారని, దాడులు చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.


Latest News
 

అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM