ప్రధాని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి

byసూర్య | Sun, Jun 23, 2024, 08:18 PM

నీట్ పేపర్ లీకేజి ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని పివైఎల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈశ్వర్, ప్రతాప్ డిమాండ్ చేశారు. ఆదివారం నారాయణపేట భగత్ సింగ్ భవన్ లో ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షలపై వస్తున్న అనుమానాలను ప్రధాని నివృత్తి చేయాలని, పరీక్షలను మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM