పిడిఎస్ బియ్యం పట్టివేత కేసు నమోదు..

byసూర్య | Sun, Jun 23, 2024, 08:09 PM

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం రాజా నాయక్ తండ లో శనివారం, పిడిఎస్ బియని పోలీసులు పట్టుకున్నారు. మాలోత్ రంగమ్మ ఇంట్లో, 11 క్వింటాల పిడిఎస్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు తిరుమలగిరి ఎస్ఐ కే. సత్యనారాయణ తెలిపారు. పీడియస్ బియ్యాన్ని అక్రమంగా నిలువ ఉంచిన యాదాద్రి భువనగిరి జిల్లా రాళ్ల జనగాం గ్రామస్థుడు ధరావత్ బిచ్చ, ని అదుపులోకి తీసుకొని విచారించగా అందించిన సమాచారంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.


Latest News
 

హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM
PAC చైర్మన్ ఎంపికపై కాంగ్రెస్ విధానాన్ని ఎండగట్టిన వేముల ప్రశాంత్ Mon, Oct 28, 2024, 02:29 PM
బోరంచ నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న డీఎస్పీ Mon, Oct 28, 2024, 02:22 PM
క్వారీలో దూకి యువకుడి ఆత్మహత్య Mon, Oct 28, 2024, 02:21 PM
అంబేద్కర్ జాతీయ అవార్డును అందుకున్న కోటి Mon, Oct 28, 2024, 01:55 PM