అంబేద్కర్ జాతీయ అవార్డును అందుకున్న కోటి

byసూర్య | Mon, Oct 28, 2024, 01:55 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో సోమవారం కోటి కరీంనగర్ జిల్లాలో అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణలో మరియు సమాజంలో అంబేద్కర్ ఆశయాలను ప్రచారం చేయడంలో కృషి చేసినందుకు గాను జాతీయ బహుజన సాహిత్య అకాడమీ అవార్డును తెలంగాణ రాష్ట్రం నుండి అలువాల కోటి అందుకున్నారు. ప్రముఖ కవి, సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ సమక్షంలో సంస్థ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ చేతుల మీదుగా ప్రధానం చేయటం జరిగినది.


Latest News
 

అంబేద్కర్ జాతీయ అవార్డును అందుకున్న కోటి Mon, Oct 28, 2024, 01:55 PM
సదర్ సమ్మేళనం పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గూడెం Mon, Oct 28, 2024, 01:36 PM
ప్రధాన రహదారిపై చిరుత పులి కలకలం Mon, Oct 28, 2024, 12:30 PM
సచివాలయం చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు Mon, Oct 28, 2024, 12:26 PM
సీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు Mon, Oct 28, 2024, 11:26 AM