క్వారీలో దూకి యువకుడి ఆత్మహత్య

byసూర్య | Mon, Oct 28, 2024, 02:21 PM

మనస్థాపంతో క్వారీలో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సదాశివపేట మండలం మలపహాడ్ గ్రామానికి చెందిన రంజిత్ (20) ఆదివారం రాత్రి ప్రియురాలిని కలవడానికి యువతి ఇంటికి వెళ్లాడు. యువతి ఇంట్లో వారికి తెలియడంతో రంజిత్ ను నిర్బందించారు. విషయం తెలిసి యువకుడి కుటుంబం వారితో మాట్లాడి యువకుడిని గ్రామానికి తీసుకు వచ్చారు. ఈ క్రమంలో మనస్థాపానికి గురైన రంజిత్ గ్రామ శివారులోని నీటి క్వారీలో దూకి సూసైడ్ చేసుకున్నాడు.


Latest News
 

డిసెంబర్ 9 కల్లా రెండు లక్షల రుణమాఫీ! Mon, Oct 28, 2024, 03:45 PM
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు Mon, Oct 28, 2024, 03:37 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Mon, Oct 28, 2024, 03:32 PM
హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM
PAC చైర్మన్ ఎంపికపై కాంగ్రెస్ విధానాన్ని ఎండగట్టిన వేముల ప్రశాంత్ Mon, Oct 28, 2024, 02:29 PM