ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

byసూర్య | Sun, Jun 23, 2024, 08:10 PM

నకిరేకల్ మండలం చందుపట్లకి చెందిన జిల్లా నాగయ్య శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నాగయ్య వ్యవసాయ కూలీ పనులతో పాటు కొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. కుటుంబ ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి సోదరుడు డాకయ్య తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై సుధీర్ కుమార్ తెలిపారు.


Latest News
 

ప్రధాన రహదారిపై చిరుత పులి కలకలం Mon, Oct 28, 2024, 12:30 PM
సచివాలయం చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు Mon, Oct 28, 2024, 12:26 PM
సీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు Mon, Oct 28, 2024, 11:26 AM
తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే.? Mon, Oct 28, 2024, 10:29 AM
అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM