నాగారం గ్రామంలో శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమం

byసూర్య | Sun, Jun 23, 2024, 08:11 PM

చౌటుప్పల్ మండలంలోని దేవలమ్మ నాగారం గ్రామంలో ఆదివారం పార్టీ కార్యాలయంలో శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతిని నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలవేసి బీజీపీ పార్టీ కార్యకర్తలు నివాళులర్పించారు. దేశం కోసం శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ చేసిన త్యాగం మరువలేనిదని బీజేపీ మండల ఉపాధ్యక్షుడు పులిగిల్ల శ్రీనివాస్‌ చారి పేర్కొన్నారు.


Latest News
 

తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే.? Mon, Oct 28, 2024, 10:29 AM
అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM