చరిత్రపై పుస్తకాన్ని ఆవిష్కరించిన ఈవో పురేంద్ర కుమార్

byసూర్య | Wed, Jun 19, 2024, 04:38 PM

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలోని దేవాలయాల చరిత్రపై సంజీవ నాయుడు రచించిన పుస్తకాన్ని బుధవారం ఉదయం శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగులాంబ ఆలయ ఈవో పురేందర్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఆలయాల చరిత్ర ఎంతో అద్భుతంగా ఈ పుస్తకంలో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ, హనుమంతరావు, సంజీవ నాయుడు, అడ్వకేట్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

బీఆర్ఎస్ హయాంలో ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్న ఎర్రబెల్లి Sat, Oct 26, 2024, 06:00 PM
బీఆర్ఎస్ సోషల్ మీడియా ఓ దండుపాళ్యం బ్యాచ్‌లా తయారైందని ఆగ్రహం Sat, Oct 26, 2024, 05:58 PM
రైతులు వ్యవసాయ ఉత్పత్తులు మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దు Sat, Oct 26, 2024, 04:17 PM
పూల మొక్కలతో సుందరీకరణ చేస్తాం Sat, Oct 26, 2024, 04:14 PM
క్యాన్సర్ నుంచి బయటపడిన సినీ నటి గౌతమ్ పక్కన కూర్చోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరాకరించారు. Sat, Oct 26, 2024, 04:13 PM