నీటి శుద్ధి కేంద్రాలపై చర్య తీసుకోవాలి

byసూర్య | Tue, May 28, 2024, 07:03 PM

కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలలో నియమ నిబంధనలు పాటించని నీటి శుద్ధి కేంద్రాలపై చర్య తీసుకోవాలని మంగళవారం మధ్యాహ్నం తలకొండపల్లి ఎంపీడీవో కు బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ పద్మ అనీల్ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నీటి రుచి కోసం క్యాలిటి కెమికల్స్ వాడడం నీటి రుచి కోసం కెమికల్స్ ఎక్కువ వాడడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు లోనవుతున్నారని అన్నారు.


Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM