byసూర్య | Tue, May 28, 2024, 07:03 PM
కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలలో నియమ నిబంధనలు పాటించని నీటి శుద్ధి కేంద్రాలపై చర్య తీసుకోవాలని మంగళవారం మధ్యాహ్నం తలకొండపల్లి ఎంపీడీవో కు బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ పద్మ అనీల్ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నీటి రుచి కోసం క్యాలిటి కెమికల్స్ వాడడం నీటి రుచి కోసం కెమికల్స్ ఎక్కువ వాడడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు లోనవుతున్నారని అన్నారు.