సకాలంలో విత్తనాలు ఎరువులు అందించాలని వినతి

byసూర్య | Tue, May 28, 2024, 07:01 PM

ఖరీఫ్ సీజన్ లో రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించాలని కోరుతూ మంగళవారం నారాయణపేట కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ కు వినతి పత్రం అందించినట్లు AIPKS జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భగవంతు, యాదగిరి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. రైతులకు ఎరువులు, విత్తనాలు 50 శాతం సబ్సిడీతో అందించాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతులపై జరిపిన లాఠీ చార్జీని ఖండిస్తున్నామని చెప్పారు.


Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM