byసూర్య | Tue, May 28, 2024, 06:59 PM
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని దండు దగ్గర మంగళవారం జరిగిన కర్ణాటక బస్సు బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మహేష్ అనే యువకుడిని మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులకు హైదరాబాదుకు తరలించారు. దీంతో మార్గమధ్యంలో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగ ఈప్రమాద ఘటనలో వెంకటేష్ రాఘవేందర్ చారి అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య ముడుగు చేరింది. మక్తల్ విషాద ఛాయలు అలముకున్నాయి.