మక్తల్ బస్సు బైక్ ప్రమాదంలో మరో యువకుడు

byసూర్య | Tue, May 28, 2024, 06:59 PM

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని దండు దగ్గర మంగళవారం జరిగిన కర్ణాటక బస్సు బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మహేష్ అనే యువకుడిని మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులకు హైదరాబాదుకు తరలించారు. దీంతో మార్గమధ్యంలో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగ ఈప్రమాద ఘటనలో వెంకటేష్ రాఘవేందర్ చారి అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య ముడుగు చేరింది. మక్తల్ విషాద ఛాయలు అలముకున్నాయి.


Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM