విజయవంతంగా రక్తదాన శిబిరం

byసూర్య | Tue, May 28, 2024, 06:56 PM

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో మాజీ జడ్పిటిసి సభ్యుడు తిరుమల్ రెడ్డి జయంతి వేడుకలను పురస్కరించుకొని బీఆర్ఎస్ నాయకుడు సంకాపురం రాముడు ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతంగా కొనసాగింది. శిబిరాన్ని ఎమ్మెల్యే విజయుడు ప్రారంభించారు. మొత్తం 240 మంది రక్తదానం చేశారు. అనంతరం మండలంలో పదో తరగతి లో ప్రధమ, ద్వితీయ స్థానాలు సాధించిన 32 మందికి ఎమ్మెల్యే చేతుల మీదుగా నిఘంటువులను అందజేశారు.


Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM