byసూర్య | Sun, May 26, 2024, 05:50 PM
పెద్దపెల్లి జిల్లా లాలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిగుర్ల జగ్గయ్య పెద్దపల్లి శాసనసభ్యులు విజయరామారావు పెద్దపల్లి శాసనసభ్యులుగా ఎన్నికైన సందర్భంగా ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానానికి సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ సైకిల్ యాత్రలో ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.