byసూర్య | Sun, May 26, 2024, 05:42 PM
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధి చెందిన దొంతి వేణుగోపాలస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవం సంధర్భంగా స్వామి వారి పల్లకి సేవల్లో ఆదివారం మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, ఆలయ నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.