ఉదయం వాకింగ్ కు వెళ్ళిన వ్యక్తి మృతి

byసూర్య | Sun, May 26, 2024, 05:36 PM

ఉదయం ఇంట్లో వాకింగ్ కు వెళ్లి వస్తానని వెళ్లిన వ్యక్తి కొండపోచమ్మ ప్రాజెక్టుకు వెళ్లే పంప్ హౌస్ లో యువకుడు మృతి చెందిన సంఘటన మర్కుక్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మర్కుక్ పోలీసులు, గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన నీలం రమేష్ రోజు మాదిరిగానే వాకింగ్ కు వెళ్ళాడు. శనివారం ఉదయం వాకింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారీ పంప్ హౌస్ లో పడినట్లు వారు తెలిపారు.


Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM