byసూర్య | Sun, May 26, 2024, 05:36 PM
ఉదయం ఇంట్లో వాకింగ్ కు వెళ్లి వస్తానని వెళ్లిన వ్యక్తి కొండపోచమ్మ ప్రాజెక్టుకు వెళ్లే పంప్ హౌస్ లో యువకుడు మృతి చెందిన సంఘటన మర్కుక్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మర్కుక్ పోలీసులు, గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన నీలం రమేష్ రోజు మాదిరిగానే వాకింగ్ కు వెళ్ళాడు. శనివారం ఉదయం వాకింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారీ పంప్ హౌస్ లో పడినట్లు వారు తెలిపారు.