byసూర్య | Sun, May 26, 2024, 05:34 PM
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటికి చెందిన డంప్ యార్డ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉవ్వెత్తున మంటలు ఎగిసి పడుతుండటంతో విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ. రాజమౌళి గుప్తా ఘటన స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ వ్యవస్థను, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళను అలాగే మునిసిపల్ సిబ్బందిని సమన్వయం చేసి మంటలు అరిపారు.