రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

byసూర్య | Sun, May 26, 2024, 05:33 PM

సిద్దిపేటలోని రాజీవ్ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందడం జరిగింది. వివరాల్లోకి వెళితే శివరాత్రి స్వామి (40) ప్రస్తుతం బీడీ కాలనీలో నివసిస్తున్నాడు. అతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రోజువారి కూలీలో భాగంగా సిద్దిపేటలోని రాజీవ్ రహదారిపై ఏవన్ దాబా వద్ద నుండి స్కూటీ పై వెళుతుండగా కారు అతి వేగంగా వచ్చి ఢీకొంది. తీవ్ర గాయాలతో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది.


Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM